అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారు,

వి,టి,కాలనీ అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్గొండలో పార్టీ మాజీ  జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్యాబినెట్‌ సమావేశాలు మూడు నాలుగు నెలలకొకపారి నిర్వహించిన ఘనతకిరణ్‌ కుమార్‌కె దక్కిందన్నారు, రాష్ట్రంలో మంత్రులే ప్రభుత్వం ఉందాని ప్రరటించడం ముఖ్యమంత్రి పనితీరుని  నిదర్శనంగా నిలుస్తుందన్నారు.