ఆగస్టు 2న ‘మన గుడి’ కార్యక్రమం

మెదక్‌: టీడీడీ ఛైర్మెన్‌ కనుయూరి బాపిరాజు ‘మన గుడి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 2న మెదక్‌లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని అధికారులు తెలియజేశారు.