ఆడపిల్ల చదువుకై చేయుట.

దోమ న్యూస్ జనం సాక్షి.
*విద్యార్థుల చదువుల కోసం 5,000  ఐదు వేయ్యిల రూపాయల  ఆర్థిక సాయం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*

వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన  అంబేడ్కర్ యువజన సంఘాల అధ్యక్షులు కీర్తి శేషు లు బండి వెంకటయ్య     గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు వారికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిని తల్లి పద్మమ్మ రోజంతా కులీ పని చేసి జీవనం కొనసాగిస్తుంది పిల్లలు  చదుకోవడనికి ఆర్థిక పరుస్తితులు  నెలకొన్నాయి పిల్లలకు దోమ మండల కేంద్రం లోని  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో చదువుకోవడానికి సీటు లభించింది కానీ వారికి వెళ్ళడానికి కనీస వసతులు లేవు ఎవరైనా తమను ఆదుకోవాలని చూస్తున్న క్రమంలో గ్రామస్థుల ద్వారా కెఎస్ఆర్  ట్రస్ట్ అధినేతకు ఫోన్ కాల్ రావడం ద్వార స్పందించి నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి  వారి బాగోగులు తెలుసుకొని ఆ కుటుంబానికి భరోసాను కల్పిస్తూ తమ వంతు సహాయంగా *5,000 ఐదు వేయ్యిల రూపాయలు* ఆర్థిక సహాయం అందించారు  *కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*