ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు అవుతున్న మనోహర్ రెడ్డి

చౌడపుర్ మండల కేంద్ర పరిధిలోని మరికల్ గ్రామానికి చెందిన కావలి శ్రీనివాస్ కూతురు చనిపోవడంతో వారి కుటుంబానికి అండగా నేనున్నానంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బి.మనోహర్ రెడ్డి కావాలి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ఆశాన్న,నర్సింలు,సాయిలు,రాజేందర్రెడ్డి,చెన్నయ్య,మొగులయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.