ఆర్టీసీ బస్సు, లారీ ఢీ ..12 మందికి తీవ్ర గాయాలు

నల్గొండ: మిర్యాలగూడ మండలం ఈదులగూడలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.