ఆర్టీసీ – బైక్ ఢీ..విద్యార్థి మృతి..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ ఋద్వేల్ లో ఆర్టీసీ బస్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు.