ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది.

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ అన్నారు. ప్రయాణీకులకు మెరుగైనా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్దామని  ఏకే ఖాన్‌ తెలియజేశారు.