ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడలో విషాదం నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.