ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స  పొందుతూ కవలలతోపాటు మరో చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు మృతి చెందరాని తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.