ఎఎస్ఐ అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖ నాయకులు.

జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్(53) మంగళవారం రాత్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న లోక భూమరెడ్డి ఆర్డీఓ రమేష్ రాథోడ్ తోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు మండల నాయకులు రాజురా గ్రామానికెళ్లి వారి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సబ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించరు.అనంతరం అంత్యక్రియల్లోపాల్గొన్నారు.వారితో పాటు జీవ వైవిద్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మారసుకోలా తిరుపతి రమేష్ ఎంపిపిలు రాథోడ్ సజన్ తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘ ప్రధాన కార్యదర్శి బలరాం జాధవ్ పెటా అధ్యక్షుడు భూక్య రమేష్ వివిధ సంబంధిత శాఖాధికారులు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పలువురు ప్రముఖ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు