ఒక్క కాగితంతో అక్రమ ఇసుక రావణాను ఆపచ్చు

ముస్తాబాద్ ఆగస్టు 21 జనం సాక్షి
ముస్తాబాద్ మండలంలో మానేరు వాగు నుండి ఇసుక మాఫియాలకు అడ్డు అడుపు లేదు రాత్రి 8 నుండి ఉదయం 5 గంటల వరకు అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది పొరుగు జిల్లాలకు తరలిస్తూ 5000 నుండి 6000 వరకు రేటు పలుకుతుంది ప్రభుత్వానికి గండి దీని అరికట్టాలంటే ఒక్క కాగితంతో తరలిపోతున్న ఇసుక అక్రమ రావణాకి చెక్ పెట్టొచ్చు, వందలాది చక్రాలకు బ్రేక్ వెయోచ్చు ఒకే  ఒక కాగితంతో, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయొచ్చు ఒకే ఒక కాగితం ఇసుక సూరుల గుండెల్లో వనుకు పుట్టించచ్చు ,సంవత్సరాల తరబడి సాగుతున్న ఇసుక అక్రమ రావణకు చుక్కలు చూపించవచ్చు, ఇసుక మాఫియాలతో డి కొనాలంటే, పోలీసులు లాటి అవసరం లేదు, రెవెన్యూ పెన్ను అవసరం లేదు, ఈ రెండు విభాగాలకు కూడా చివట్లు పెట్టించాలంటే ఒకే ఒక్క మార్గం ప్రజా ప్రయోజనాల అంశంతో, కోర్టును ఆశ్రమిస్తే చాలు ,ఎవరైనా భారతీయ పౌరుడు శుభసంకల్పాన్ని నిర్వహించవచ్చు ప్రజా ప్రయోజన దృష్ట్సా ఇసుక అక్రమ రావణపై పిటిషన్ దాఖలు చేస్తే చాలు మిగతాదంతా కోర్టు చూసుకుంటుంది అది మీరే కావచ్చు ఎవరైనా కావచ్చు భారతీయ పౌరుడు ప్రయాణించండి విజయ మీదే,