కంటోన్మెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ

నిరంతరం కృషి చేస్తున్నట్టు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్లో  వార్డు ఎనిమిది లో మందాబాద్ లో 10లక్షలు, సరస్వతి నగర్ లో 5లక్షలతో అండ

ర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలు  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్లో  నిరంతరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎనిమిదవ వార్డ్ బీజేపీ అధ్యక్షులు కిరణ్, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్ తోపాటు సరస్వతి నగర్ కాలనీవాసులు సాయిబాబా,పుల్లారెడ్డి,రాధాకృష్ణ,డాక్టర్ శరత్ చంద్ర, కిషన్ర,ర తన్ బాబు,శంకరయ్య, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.                          29తిరుమల గిరి 01 సరస్వతి నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తున్న రామకృష్ణ