కొనసాగుతున్న నిరాహారదీక్ష

నకిరేకల్‌ ప్రభుత్వ జూనియర్‌ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ఎన్‌ ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన  నిరవదికా నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది దీక్ష శిబిరాన్ని సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు ఎండీ జహంగీర్‌ , ఎం సర్వయ్య, సందర్శించి సంఘీభావం తెలిపారు,