కోడేరు, పస్పుల,గ్రామాల్లో రచ్చ బండ కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన 30 రోజులకె రుణ మాఫీపై తొలి సంతకం : కాంగ్రెస్ నాయకులు

 నాయకులుకోడేరు (జనం సాక్షి) జూన్ 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని కోడేరు మండల కేంద్రం లో మరియు పస్పుల గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చింతల పల్లి జగధీశ్వరావు.మాట్లాడుతూ వరంగల్ సభలో ప్రకటించిన డిక్లరేషన్ ను ప్రజలకు వివ�