Main

ప్రజల సమయానికి విలువ లేదా..?

మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని రోడ్లు & భవనాల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాయంత్రం …

విద్యుత్ వైర్లు తగిలి రెండు పాడి గేదలు మృతి

కనగల్లు, మే 8 (జనం సాక్షి) : మండలంలోని పర్వతగిరి గ్రామ సమీపంలో ఉన్న కాలువలో 33/11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కాలువలో దట్టమైన జమ్మి …

స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం.

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి):2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి …

స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి):2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి …

మోదీ సభ విజయవంతానికి రామంతాపూర్‌లో బీజేపీ విస్తృత ప్రచారం

ఉప్పల్, మే 8 (జనం సాక్షి):మే 10, 2026న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ రామంతాపూర్ …

వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డు ఎక్కిన కామ్రేడ్లు, రైతులు

చేర్యాల (జనంసాక్షి) మే 07 : వడ్లు మొక్కజొన్నలను కొనుగోలు చేయడంలో రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం చేర్యాల వ్యవసాయ …

వర్షాకాల ముంపు నివారణకు ఉప్పల్‌లో ముందస్తు చర్యలు

ఉప్పల్ మే 7 ( జనం సాక్షి ):ఉప్పల్ నియోజకవర్గంలో వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన నాలాల్లో పూడికతీత పనులు వేగంగా …

ముగిసిన జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గ గడువు , ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోకి జడ్చర్ల పురపాలక సంఘం

జడ్చర్ల, మే 7 (జనంసాక్షి): ప్రజా స్వామ్యంలో పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసే సేవ మాత్రమే చిరస్థాయిగా నిలుస్తుందని జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం గడువు ముగింపు …

మడుగులపల్లి మండలం కనేకల్ రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా

మడుగులపల్లి, మే 07 ( జనం సాక్షి): మడుగులపల్లి మండలం కనేకల్ గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది నిబంధనలకు విరుద్ధంగా …

నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్

 తరిగొప్పుల న్యూస్ 05, జనం సాక్షి: తరిగొప్పుల మండల కేంద్రంలోని శ్రీకృష్ణ గీతా మందిరం లోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ …

తాజావార్తలు