క్రీడా మైదానాలను పరిశీలించిన ఎంపిడివో మల్లికార్జున్ రెడ్డి

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ జనం సాక్షి మండలం లోని పలు గ్రామపంచాయతీల ను సందర్శించారు
గ్రామపంచాయతీ లైన వెల్లుట్ల నందు క్రీడా ప్రాంగణమును పరిశీలించారు మరియు వెంకటాపురం గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణము పరిశీలించిన పిదప బీపీవీ సందర్శించారు అనంతరం గ్రామపంచాయతీ ఆజామాబాద్ తిమ్మారెడ్డి .తిమ్మారెడ్డి తండా లలో గ్రామీణ ప్రాంగణం మరియు పెండింగ్ పనులు పూర్తి చేయుటకు సర్పంచ్ లకు మరియు పంచాయతీ కార్యదర్శులకుఆదేశించారు సంబంధిత సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు నరేష్ టి ఏ కార్య దర్షులు డీ కృష్ణ .రాజు గ్రామ పెద్దలు గంట సాయి లు. గౌల పల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు