గణపతి సన్నిధిలో బొంగొందేశ్వర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

జహీరాబాద్ సెప్టెంబర్ 2 జనం సాక్షి / న్యాలకల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో బొంగొందేశ్వర్ యూత్ ఆధ్వర్యంలో గణనాధుని మండపం వద్ద శుక్రవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ మారుతి యాదవ్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో బొంగొందేశ్వర్ యూత్ సభ్యులు వైద్యనాథ్ శాంత్ కుమార్ భీమన్న మహేష్ పవన్ సునీల్ సందీప్ మహేష్ మోహన్ అవినాష్ భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు .