గద్వాల పిఎస్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మహబూబ్ నగర్: గద్వాల పిఎస్ లో రాజు అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.