గుడిబండ తొగర్రాయి గ్రామాల్లో సదస్సులు

కోదాడ మంలడలంలోని గుడిబండ , తొగర్రాయి గ్రామాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ ఆద్వర్యంలో  ఖాతాదార్లుకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు తీసుకున్న. రుణాలను సకాలంలో చెల్లిసై వారికి చేకూరే ప్రయోజనాలు. ఖాతాదారుతకు డిపాజిట్ల ద్వారా అధిక వడ్డీలు పొందే పథకాలపై బ్యాంకు అధికారులు వివరించారు, బ్యింకు మేనేజరు. ఖాస్కరరావు తదితరులు పాల్గొన్నారు,