గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు ఉదయం ఐదు గంటలకు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఇంటి నుంచి బయలుదేరిని కొద్దిసేపటికే ఈ దారుణం జరిగింది. రాజు గతంలో దేవరకద్ర సర్పంచ్‌గాను పని చేశారు. హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన