గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత:ఆదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*

పెబ్బేరు జనం సాక్షి న్యూస్: పల్లె ప్రగతి లో భాగంగా సోమవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ ఆశిష్ సంగ్వాన్  అయ్యవారిపల్లి మరియుపాతపల్లి గ్రామాలను సందర్శించి పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకొని రీజనల్ వ్యాధుల బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ నర్సింహులు, ఎంపీడీఓ వి. ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు శ్రీ రవీందర్ నాయుడు,స్వాతి ప్రభాకర్ గౌడ్,  mpo  శ్రీమతి రోజా రెడ్డి, EC నరసింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రేణుక, భాస్కర్ పాల్గొన్నారు