ఘనంగా దేవి శరన్నవరాత్రులు ప్రారంభం

అల్లాదుర్గం జనంసాక్షి సెప్టెంబర్ 26
దుర్గాభవాని దేవి శరన్నవరాత్రులు అల్లాదుర్గం మండలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి
మండలంలోని అల్లాదుర్గం, రెడ్డిపల్లి, గడిపెద్దపూర్ లలో మంటపాలను ఏర్పాటు చేసి దుర్గా భవాని దేవిని ప్రతిష్టించి అమ్మవారికి పూజలు నిర్వహించారు
మొదటి రోజు శైలపుత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు