ఘనంగా సమ్మిడి వీరారెడ్డి వర్ధంతి

మిర్యాలగూడ, జనం సాక్షి.

కీర్తిశేషులు సమ్మిడి వీరారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు వారికి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు  మాట్లాడుతూ మిర్యాలగూడ ఇండోర్ స్టేడియనికి 30 లక్షల వ్యయంతో సిమెంట్ మరియు ఐదు లక్షల వ్యయంతో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విక్రాంత్ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్ అజీముద్దీన్. జనరల్ సెక్రెటరీ సాగర్ రెడ్డి. మరియు కోచ్ రామకృష్ణ మరియు ఎంబీఏ సభ్యులు పాల్గొన్నారు.