చలివేంద్రం ప్రారంభం

కోదాడ: స్వర్గీయ గాలి రమేష్‌ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో కోదాడలోని రాజీవ్‌చౌక్‌ వద్ద చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజుల రెడ్డి, ఎంపీడీఓ ప్రేమ్‌కిరణ్‌రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాలి శ్రీనివాస్‌ నాయుడు, రాజన్న , బాజాన్‌, శ్రీను, రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.