చెక్కు పంపిణీ

చిలుకూరు: మండలం కేంద్రంలోని ఆనంద పాల సంఘం సభ్యురాలు పార్వతమ్మ ఇటీవల మృతి చెందింది. మదర్‌ డైరీ సహాకారంతో మృతురాలి భర్త వేలాద్రికి గురువారం రూ.5వేల చెక్కును ఎమ్‌సీసీ మేనేజర్‌ మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం ఛైర్మన్‌ సత్యనారాయణ, సభ్యులు నాగేశ్వరరావు , వెంకట్‌ తదితురులు పాల్గొన్నారు.