చౌటుప్పల్‌లో కేసీఆర్‌కు ఘనస్వాగతం

చౌటుప్పల్‌ : తెరాస అధినేత కేసీఆర్‌కు కార్యకర్తలు, తెలంగాణవాదులు ఘనస్వాగతం పలికారు. సమరభేరి సభకు వెళ్తున్న ఆయన చౌటుప్పల్‌లో కొద్ది సేపు ఆగి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా స్థానిక కార్యకర్తలు భైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెరాస మునుగోడు నియోజక వర్గ ఇన్‌ ఛార్జి తదితరులు పాల్గొన్నారు.