జస్టిస్ పుల్ల కార్తీక్ కు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

రంగారెడ్డి/,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మన్సురాబాద్ కే బి ఆర్  కన్వెన్షన్ లో   హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ పుల్ల కార్తీక్ కి కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ , కర్ణాటక మాజీ మంత్రివర్యులు హెచ్ఎం రేవన్న , రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం తో పాటు కురుమ సంఘం నాయకులతో కురుమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ పాల్గొన్నారు