జిల్లా రైస్ మిల్స్ అధ్యక్షుడి కి వైస్య భవన్ లో సన్మానం చేసిన వైశ్య అధ్యక్షులు ముత్యపు సుదర్శన్ గుప్త

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 25 జనం సాక్షి. ఇటీవల కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ నూతన అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త ను గత సోమవారం  కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ అధ్యక్షుడి గా ఎన్నికై నందుకు ఎల్లారెడ్డి పట్టణ వ్యాపార వేత్తలు  ఆదివారం స్థానిక  వైశ్య భవన్ లో కంచర్ల లింగం గుప్త  ను. శాలువాతో సన్మానం చేసి పుల బోకేను అందించారు అనంతరం వైశ్యసంగ అధ్యక్షులు ప్రముఖ వ్యాపార వేత్త ముత్యపు సుదర్శన్ గుప్త మాట్లాడుతూ    వైశ్యుల కు అన్ని రకాలుగా  జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు కంచర్ల లింగం గుప్త అండ దండలు వుండాలని కోరారు  ఈ కార్యక్రమం లో  ప్రముఖ వ్యాపారులు కంచర్ల బాల కిషన్ ముప్పిడి హరినారయన సిద్ది  చక్రధర్ గుప్త  సిద్ది ప్రకాష్ గుప్త ముస్తాల సారథి గుప్త  మాజీ ఎంపిపి చెన్న సతీష్ గుప్త  డాక్టర్ మారుతి రావు  ఒర విఠల్ గుప్త  ఉప్పల సంతోష్ గుప్త  శేకర్ గుప్త   తదితులున్నారు