జోడో యాత్ర రూట్ మ్యాప్ కు వచ్చిన నాయకులను కలసిన నరోత్తం

 

 

 

 

 

జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి)
జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా రూట్ మ్యాప్ పరిశీలన చేస్తున్న తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ,ఈ కార్యక్రమంలో పీసీసి ఎలక్షన్ మేనేజింగ్ కమిటీ చేర్మెన్,భారత్ జోడో యాత్ర ప్రచార కమిటీ చేర్మెన్ దామోదర రాజ నర్సింహా తో కలిసి టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పాల్గొన్నారు