డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి, : వికారాబాద్‌ పట్టణంలో డిగ్రీ విద్యార్థి భరత్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు మహబూబ్‌నగర్‌ జిల్లా కుందుర్గు మండలం రేగడి చిల్కామర్రి వాసి. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.