తగ్గుముఖం పట్టిన గోదావరి

  • 0
    Share

ఖమ్మం: భద్రాద్రి వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అది కాస్తా శాంతించడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చింతూరు మండలంలో శబరి కూడా కొంత తగ్గుముఖం పట్టింది. వాజేడు మండలం చీకుపల్లి కాజ్‌వే నాలుగో రోజు కూడా నీటమునిగే ఉంది.