తల్లి ఇంటిలోనే చోరీ కుమారుడి అరెస్టు

మిర్యాలగూడ, జనంసాక్షి: పట్టణంలోని కుండల బజారులో ఇటీవల తన తల్లి ఇంటిలోనే చోరీకి పాల్పడ్డ ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.38వేల నగదు 14న్నర తులాల బంగారం, రెండు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.