తుర్కపల్లి బస్టాండ్ లో వ్యక్తి మృతి

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 08/10/22//తుర్కపల్లి బస్టాండ్ లో వ్యక్తి మృతి
  మృతి చెందిన వ్యక్తి ఫోటో
బస్టాండ్ లో వ్యక్తి మృతి చెందిన సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి మండలం నందనం గ్రామపంచాయతీ పరిధిలోని సింగం గూడెంకు చెందిన కడమంచి చంద్రయ్య( 45 ) అనే వ్యక్తి గ్యాస్ స్టవ్ లు రిపేరు చేస్తూ జీవనం సాగించేవాడని శనివారం ఉదయం బస్టాండ్ లో మృతి చెంది ఉన్నాడని సమాచారం తెలవడంతో కేసు నమోదు చేసుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు.
Attachments area