దుండ్రపల్లి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బోయిన్ పల్లి అక్టోబర్ 09 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల బోయిన్ పల్లి మండలం దుండ్రపల్లి గ్రామం లో ఆదివారం రోజున ప్రాథమిక పాటశాల లో 1995 సంవత్సరం లో ఐదావ తరగతి చదివినా విద్యార్థి విద్యార్థినిలు చాలా కాలం తరువాత ఈ వేదిక పై కలుసుకున్నారు. అనంతరం స్థానిక ఉప సర్పంచ్ ప్రధానోపాధ్యాయులు ఉపాద్యాయులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాగే విద్యార్థి విద్యార్థిని లు కలిసి మెలసి ఉండాలని క్రమశిక్షణ తో మేడలని అన్నారు మీరు మమ్ములను గౌరవించి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అనంతరం ఉపాద్యాయులు గంగా రెడ్డి , మోహన్ లకు సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరుణ గంగా రెడీ,ఉప సర్పంచ్ రవి, విద్యార్థి విద్యార్థిని లు వరకు.