ధాన్యం వేలం పాట ఖరారు

చిలూకూరు : మండలంలోని ఎర్రిపోతుల గూడెంలో ధాన్యం వెలం పాటను గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో నిర్వహించారు. ఆవెలం పాలకు నలుగురు వ్వక్తులు పాటలో పాల్గొన్నారు, అందులో గుండు నర్సయ్య రూ.49 వేలకు ధ్యాన్యం పాలను దక్కించుకున్నారు, ఈకార్యక్రమంలో ఎంపీడీవో నాగిరెడ్డి ,గ్రామకార్యదర్శి అర్జునరావు .వీఆర్వో ముస్తఫా గ్రామ ప్రజలు పాల్గోన్నారు