నర్సరీ పునరుద్దరణ

సర్పంచ్ కె రాజిరెడ్డి.
దోమ సెప్టెంబర్ 26(జనం సాక్షి)
 నర్సరిలో పెంచిన మొక్కలను తీసుకెళ్ళాక నర్సరీ పునరుద్దరణకు పనులు చేపట్టాలని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు సోమవారం దోమ గ్రామపంచాయతీ కి చెందిన నర్సరీ  ని ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ తో కలిసి చూసారు ఈ సందర్బంగా నర్సరిలో మిగిలిపోయిన మొక్కలు ఉంటే ఇళ్ల ముందు ఉపయోగ పడే మొక్కలు ఉంటే ఉపాధి కూలీలతో నాటించాలని సూచించారు నర్సరీ ని క్లీన్ గా ఉంచి మళ్ళీ పునరుద్దరణ చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ నర్సరీ నిర్వహకులు పాల్గొన్నారు.
Attachments area