నల్గొండ జిల్లాలో భారీ దోపిడీ…

నల్గొండ: జిల్లాలోని సాయిదుర్గ చిట్ ఫండ్ లో భారీ దోపిడీ జరిగింది. చిట్ ఫండ్ లోని రూ.20 లక్షల రూపాయలను దుండగులు దోచుకెళ్లారు. యజమానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.