నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ బోల్తాపడిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. మృతులు త్రిపురాపురం మండలం బొర్రిపాలెం గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు.