నిలిచిన రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల ఇక్కట్లు

రంగారెడ్డి, మే 12: గొల్లగూడ రైల్వేస్టేషన్ సమీపంలో నేడు నాలుగు గంటలుగా రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో రైలు నిలిచినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, అడవిలో ట్రైన్ ఆగడంతో  మంచినీళ్లు, తిండిలేక ప్రయాణికుల నానా అవస్థలు పడుతున్నారు.