నూతనవధూవరులను ఆశీర్వదించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

  ఎల్బీనగర్ (జనం సాక్షి )    నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి కి చెందిన శ్రీ కందిమళ్ల శిశుపాల్ రెడ్డి  కుమార్తె సుహిత – సంతోష్ రెడ్డి  వివాహమహోత్సవం మన్సూరాబాద్ కెబి ఆర్   కన్వెన్షన్ నందు శనివారము  ఉదయం జరిగిన . ఈ వేడుకలకు ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్  హజరై నూతనవధూవరులను ఆశీర్వదించారు .ఈ కార్యక్రమం లో నాయకులు  పండాల   రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు