నూతన కార్యవర్గ బాధ్యతలు స్వీకరణ

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎంబి మిస్ఫా చర్చ్ లో ఆదివారము నూతన కమిటీ వారితో ప్రమాణ స్వీకారం పాస్టర్ బెనహర్ చేయించారు.
ప్రమాణం చేసిన వారిలో చైర్మన్ గా యం..ఆనందం, సెక్రటరీ గా అబ్రహం రాస్,ట్రెజర్ గా సంధ్య అశోక్,వైస్ చైర్మన్ గా భూషణం,జాయింట్ సెక్రటరీగా సి హెచ్. సులేమాన్ రాజు, అసిస్టెంట్ ట్రెజర్ గా బి.ఏ.
ఇమ్మనీయల్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమం లో పాస్టర్ బెనాహర్ రాస్,
ప్రభుదాస్,సైమన్ సుధాకర్, యేసయ్య తదితరులు పాల్గొన్నారు.