నేటి నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర… 

నల్గొండ: వైసిపి నాయకురాలు షర్మిల నేటి నుంచి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనుంది.