నేడు తెదేపా బృందం పుట్టగండి సదర్శన

నల్గోండ: తదేపా ప్రజా ప్రతినిధులు, నాయకుల బృందం మంగళవారం పుట్టంగండిని సందర్శించనున్నారు. ప్రజా ప్రతినిధులు మోత్కుపల్లి నర్సింహులు, ఎమినేట్‌ ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్‌, ప్రధాన కార్యదర్శులు బోయపల్లి క్రిష్ణారెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద& ఇతర నాయకుల బృందం పుట్టంగండిని సందర్శించి అక్కడి పరిస్థితులు తెలుసుకుని సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.