పట్టణ ప్రగతి తో సదుపాయాలు మెరుగు – పన్నాల

నాచారం(జనంసాక్షి):  మల్లాపూర్ డివిజన్ లోని నెహ్రు నగర్ బ్లాక్ 1 లో పట్టాన ప్రగతి కార్యక్రమానికి హాజరైన స్థానిక కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్  పన్నాల దేవేందర్ రెడ్డి. కాలనీ లో పర్యేటిస్తూ చెత్త బహిరంగ ప్రదేశాల్లో వేయొద్దని , పరిసర ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలని వారికీ సూచించారు.తన దృష్టికి వచ్చిన డ్రైనేజ్ , రోడ్ , నీటి సమందించిన సమస్యలు అక్కడే ఉన్న అధికారులతో చెప్పి తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డి.ఈ రూప , ఏ.ఈ శ్రవంతి , వాటర్ వర్క్స్ వేణుగోపాల్ , ఎలక్ట్రికల్ ఏ.ఈ కిష్టయ్య , నెహ్రు నగర్ వాసులు నాగారం చంద్రశేఖర్ , దుర్గయ్య , బాబు , శ్రీకాంత్ , రఘు , రామాంజనేయులు , ప్రకాష్ , నర్సింగ్ , నర్సింగ్ రావు , దేవయ్య , భాస్కర్ , జగన్ , అశోక్ , స్థానిక తెరాస నాయకులు తాండ వాసుదేవ్ గౌడ్ , శ్రీనివాస్ , కొత్తపల్లి మురళి , రాము , రాపోలు శ్రీనివాస్ , మధన , దేరంగుల రమణ ,  ఎస్.ఎఫ్.ఏ లలిత , శానిటేషన్ సిబ్బంది , ఏంటోమోలోజి సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.