పరామర్శ,బీజేపీ నియోజకవర్గ నాయకులు చిలకమర్రి మదన్ మోహన్

పరామర్శ,బీజేపీ నియోజకవర్గ నాయకులు చిలకమర్రి మదన్ మోహన్  రాయికల్ మండలం భూపతిపూర్ మైతపూర్ గ్రామాలకు చెందిన పలువురిని పరామర్శించారు,భూపతిపూర్ గ్రామానికి చెందిన బాసమల్ల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల ఆర్థిక సాయం అందించారు అనంతరం అదే గ్రామానికి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రబ్బాన గారు డెంగీ తో మృతిచెందగా వారి కుటుంబాన్ని మరియు పొద్దుటూరి యూగేందర్ గారి తండ్రి చంద్ర రెడ్డి గారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు, మైతపూర్ గ్రామానికి చెందిన నిమ్మల కాశీమ్ మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 వేల ఆర్థిక సాయం అందజేశారు వీరి వెంట మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు ఎంపీటీసీ లు ఆకుల మహేష్,రాజనాల మధు,ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు తొగిటి లక్ష్మీనారాయణ, నాయకులు దుంపలు రాజారెడ్డి,మోతుకురి శ్రీనివాస్,కొమ్ముల వెంకట్ రెడ్డి, మంగలారపు ఆనంద్,భోగ భూమయ్య,నిమ్మల గంగారెడ్డి,రౌట్ల నరేష్ తదితరులు ఉన్నారు