పరీక్ష కేంద్రాలు తనిఖీ

చిలుకూరు: మండల కేంద్రంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాలల పరీక్ష కేంద్రాల్లో సోమవారం జిల్లా స్వ్కాడ్‌ నరసింహ, చిలుకూరు మండల తహశీల్దార్‌ సూర్యనారాయణ అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని, పాల్పడిన వారిపై
కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.