………… పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి……….

వలిగొండజనం సాక్షి  న్యూస్7 వలిగొండ మండలంలోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్తి పతి మంగళవారం పల్లె ప్రకృతి ఈ కార్యక్రమంలో భాగంగా గా  టేకుల సోమారం గ్రామంలో పల్లె ప్రకృతి నర్సరీ కంపోస్ట్ డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పరిశీలించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు సర్పంచ్ చేగురు బిక్షపతి ఎంపీటీసీ చేగురి భారతమ్మ ఎంపీడీవో ఎల్ గీతారెడ్డి  ఎం పీ ఓ కేదార్ ఈశ్వర్ ఉప సర్పంచ్ మహమ్మద్ పంచాయతీ కార్యదర్శి సాయి వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆశా కార్యకర్తలు అన్నారు తదితరులు పాల్గొన్నారు.