పాఠశాల బస్సును ఢీకొన్న ఆర్టీసి బస్‌

నల్గొండ : చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.