పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన డి ఎం హెచ్ఓ

 

జూలై 12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం లో పునరావాస కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా డి. ఎం.హెచ్.ఓ. దయానంద స్వామి పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలిం చారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రం లోని ప్రజలకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రప్రసాద్,మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య