పెద్దలు తప్పి పేదలు పట్టని ప్రభుత్వం

చిట్యాల : ప్రభుత్వానికి పెద్దలు తప్ప పేదలు సంక్షేమం పట్టడంలేదని సీపీఎం శాసన సభాపక్ష మాజీ నాయుకులు నోములు నరసింహయ్యవిమర్శించారు. చిట్యాలలో శనివారం జరిగిన తమ పార్టీ నార్కట్‌పల్లి చిట్టాల్లో రామన్నపేట మండలలా సంయుక్త సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్టాడారు, వ్వసాయానికి నాలుగు గంటలకుమించి విద్యుత్తు సరఫర చేయాలేమాని ముఖ్యమంత్రి ప్రకటించడం బాధ్యతారాహిత్యం అన్నారు. ప్రభుత్వనికి ముందు చూపు లేకనోవడమే ఈపరిస్థితి కారణమన్నారు.